యూటర్న్ తీసుకున్న గోల్డ్ మళ్లీ పైపైకి, హైదరాబాదులో పెరిగిన రేట్లివే
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : దేశవ్యాప్తంగా ప్రజల్లో నిన్న ప్రధాని ప్రసంగం యుద్ధ భయాలను తొలగిస్తూ కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీంతో పసిడి కొనుగోలుదారుల నుంచి డిమాండ్ క్రమంగా పెరగటం ప్రారంభం కావటంతో ధరలు తిరిగి పుంజుకుంటున్నాయి. నిన్న భారీ పతనం తర్వాత నేడు గోల్డ్ రేట్లు తిరిగి క్రమంగా పుంజుకోవటం స్టార్ట్ చేశాయి. పెళ్లిళ్ల సీజన్ లో షాపింగ్ చేసేవారు ముందుగా నేటి మారిన ధరలను తప్పక పరిశీలించాలి.
22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.వెయ్యి 500 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.8వేల 765, ముంబైలో రూ.8వేల 765, దిల్లీలో రూ.8వేల 780, కలకత్తాలో రూ.8వేల 765, బెంగళూరులో రూ.8వేల 765, కేరళలో రూ.8వేల 765, పూణేలో రూ.8వేల 765, వడోదరలో రూ.8వేల 770, జైపూరులో రూ.8వేల 780, లక్నోలో రూ.8వేల 780, మంగళూరులో రూ.8వేల 765, నాశిక్ లో రూ.8వేల 768, మైసూరులో రూ.8వేల 765, అయోధ్యలో రూ.8వేల 780, నోయిడాలో రూ.8వేల 780, గురుగ్రాములో రూ.8వేల 780 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.
ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.వెయ్యి 600 పెరుగుదలను నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు పెరిగిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో రూ.9వేల 562, ముంబైలో రూ.9వేల 562, దిల్లీలో రూ.9వేల 577, కలకత్తాలో రూ.9వేల 562, బెంగళూరులో రూ.9వేల 562, కేరళలో రూ.9వేల 562, పూణేలో రూ.9వేల 562, వడోదరలో రూ.9వేల 567, జైపూరులో రూ.9వేల 577, లక్నోలో రూ.9వేల 577, మంగళూరులో రూ.9వేల 562, నాశిక్ లో రూ.9వేల 565, మైసూరులో రూ.9వేల 562, అయోధ్యలో రూ.9వేల 577, నోయిడాలో రూ.9వేల 577, గురుగ్రాములో రూ.9వేల 577గా ఉన్నాయి.
ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల గ్రాము బంగారం ధర రూ.8వేల 765 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధరలు రూ.9వేల562గా విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 9వేల వద్ద కొనసాగుతోంది.