బరి తెగించిన భార్య...మూడో భర్త చేతిలో ఖతం
- పేర్లు మార్చుకొని మూడు పెళ్లిళ్లు
- చంపి మంచం కింద పడుకోబెట్టి
- రెండో భర్తతో రాసలీలలు మూడో భర్త చేతిలో హతం
క్రైమ్ : దారుణమైన ఘటన మూడో భర్త చేతిలో భార్య మృతి చెందిన ఘటన.ఘజియాబాద్లోని విజయ్ నగర్ చేటు చేసుకుంది.రెండో భర్తతో రాసలీలలు మునిగి తేలుతు అడంగ బుకైనా భార్య మూడో భర్త చేతిలో హతమైంది.ఈ దారుణ ఘటన ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఘజియాబాద్లోని విజయ్ నగర్ భవ్య శర్మ అనే మహిళా మొత్తం ముగ్గురు వ్యక్తులను వివాహం చేసుకుంది.తొలిసారిగా యోగేంద్ర కుమారుని పెళ్లి చేసుకుంది పెళ్లి ఐన కొద్దీ రోజులకే వారిద్దరూ విడిపోయారు.ఆ తర్వాత తన పేరును అఫ్సణగా మార్చుకుంది అనంతరం అనీష్ అన్సారీని వివాహం చేసుకుంది.రెండో భర్తతో మగ పిలాడికి జన్మనిచ్చింది ఆ అబ్బాయి వయసు ప్రస్తుతం 16 ఏండ్లు అయితే కొద్దీ నెలల క్రితం అన్సారీ నుంచి దూరమైంది.ఇక్క భవ్య శర్మగా అవతరమెత్తి ఐదు నెలల క్రితం వినోదు శర్మను పెళ్లి చేసుకుంది.తన 16 ఏండ్ల కుమారుడిని కూడా తన వెంటే తీసుకొచ్చింది.అయితే భవ్య శర్మ డిసెంబర్ 24వ తేదీన ఇండోర్ వేలింది.
ఈ క్రమంలో వినోదు శర్మ ఆమెకు వీడియో కాల్ చేసాడు.అదే సమయంలో రెండో భర్త అన్సారీతో ఆమె సన్నిహితంగా ఉన్నట్లు గమనించాడు.25వ తేదీన వినోదు వద్దకు భవ్య వచ్చింది.వినోదు అన్సారీ వద్దకు ఎందుకు వెళ్ళావంటూ భార్యను వినోదు ప్రశ్నించాడు.ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది భవ్యను వినోదు పదునైన ఆయుధంతో చంపేశాడు.ఆ తర్వాత రక్తపు మరకలను నీటితో తుడిచేసాడు మృత దేహాన్ని మంచం కిందకి తోసేసాడు.కుమారుడు వచ్చి అమ్మ ఎక్కడ ఉందని ప్రశ్నించగా బెడ్ రూంలో నిద్రిస్తుందని బుజ్జగించాడు.ఆ రాత్రంతా భార్య మృతదేహం వద్దనే ఉండిపోయాడు.దుర్వాసన రావడంతో 26న వెలుగులోకి భావ్య ఉన్న గదిలోనుంచి దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.ఘటన స్థలానికి చేరుకొని పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విచారణలో భాగంగా వినోదుని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు అని తెలిపారు.