Type Here to Get Search Results !

Sports Ad

రెవెన్యూ సదస్సుల్లో 21 వేల దరఖాస్తులు రంగారెడ్డి కలెక్టర్ Rangareddy Collector receives 21 thousand applications in revenue conferences

రెవెన్యూ సదస్సుల్లో 21 వేల దరఖాస్తులు రంగారెడ్డి కలెక్టర్

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : రెవెన్యూ సదస్సుల్లో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 21 వేల దరఖాస్తులు వచ్చాయని, వాటిని క్షుణ్ణంగా  పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు ఆఫీసు నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసమస్యలకు సంబంధించి ఏమైనా కోర్టు ఆర్డర్లు ఉంటే పట్టాదార్ పాసు పుస్తకాలు ఇవ్వద్దన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి బోర్డులు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జులై 10 కల్లా దరఖాస్తులు పరిష్కారం కావాలన్నారు. డీఆర్​ఓ సంగీత, కలెక్టరేట్ సూపరిటెండెంట్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies