నావంద్గి సోసిటీలో కొనుకోలు కేంద్రం ప్రారంభం
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో నావంద్గి సోసిటీ లో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన కోపరేటివ్ చైర్మన్ వెంకట్ రాం రెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ బలంగానమ్మే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు రైతుల పాలిట దేవుడు అని అన్నారు. రైతుల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా రైతులను రాజుగా చేయాలనీ సంకల్పంతో రైతులు పండించిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరలకు కొంటాము,వారి ధాన్యానికి మద్దతు ధరకి ఏ గ్రేడ్ కు రూ 1960/- గ్రేడ్ బీకి రూ 1940/- తేమ శాతం 17% లోపు ఉండేటట్టుగా చేసి వ్యవసాయ అధికారుల దగ్గర టోకెన్ ప్రకారం కేటాయించిన రోజే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రనికి తీసుకొని రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ తహసీల్దార్ వీరేశం బాబు, నవీన్ రెడ్డి, కోపరేటివ్ బ్యాంకు సిబ్బంది సీఐఓ వెంకటయ్య రాజశేఖర్, దమర్చేడ్ కొనుగోలు కేంద్రంలో సర్పంచులు నర్సిరెడ్డి, శివనాయక్, తెరాస పార్టీ అధ్యక్షులు రాము నాయాక్, నర్సిరెడ్డి, మోహన్ సింగ్, కిష్టప్ప, ఫరూక్, బంధ్యయ్య తుకారాం పలు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
నాపరతి గనులపై మైనింగ్ అధికారుల దాడులు
- నాపరాళ్ల కోత యంత్రల నుండి 4 బ్లేడులు స్వదినం
- అనుమతులు లేకుండా తవ్వకాలు జరగకూడదు
మంత్రి సబితా ఇంద్రరెడ్డి కి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
బషీరాబాద్ : బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలలో టీచర్లు లేక విద్యారులు తమ విద్యా బోధన జరగడం లేదు అని మాజీ ఎమ్మెల్యే నారాయణ రావు మంత్రి సబితా ఇంద్రరెడ్డి కి వినతి పత్రం అందించారు. మంత్రి సబితా ఇంద్రరెడ్డి పాఠశాలలో ఉన్న సమస్యలను అతి త్వరలో పరిష్కరిస్తామని తొందరలో ఉర్దూ పాఠశాలకు ఉపాధ్యాయులను నియమిస్తాను అని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే తో పాటు మండల కోఆప్షన్ సభ్యుడు రజక సీనియర్ నాయకులు పవన్ కుమార్, ధన్ సింగ్ వార్డ్ మెంబర్ సిధార్థ తదితరులు పాల్గొన్నరు.ఘనంగా జిల్లా జడ్పి ఛైర్పర్సన్ జన్మదిన వేడుకలు
బషీరాబాద్ : బషీరాబాద్ మండలం ఎంపీపీ,టీఆరెఎస్ నాయకులు వికారాబాద్ జిల్లా అభివృద్ధి రాతసారధి, జిల్లా పరిషత్ చెర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి, జన్మదిన సందర్బంగా వారి నివాసం లో పూలమాల, శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ వికారాబాద్ జడ్పి ఛైర్పర్సన్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కోపరేటివ్ బ్యాంకు చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, జడ్పిటీసీ శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ అన్నపూర్ణ, శంకర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి అనంతయ్య గౌడ్, శ్రీధర్, చందర్, శ్రవణ్ కుమార్, మోహన్, సర్పంచులు ప్రియాంక, రవీందర్, సునీత రాథోడ్, పద్మ బాయ్, విరామణి, శాంతి బాయ్, తదితరులు పాల్గొన్నారు.మంత్రి కేటీర్ ను కలసిన తాండూరు నేతలు
- ప్రతేక దృష్టి సరిస్తా, సమస్యలు ఉంటే ఎమ్మెల్యే తో చెప్పండి
- పదవులు పంపకల్లో న్యాయం చేస్తా, మంత్రి కేటీర్ తో ఎమ్మెల్యే నేతలు భేటీ
- తాండూర్ అభివృద్ధిని కొరకై పై ప్రత్యేక దృష్టి