నేరస్తుడిని నాగప్పను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బషీరాబాద్ : ఆదివారం జరిగిన బోయిని నాగప్ప
హత్య ఘటన పై బషీరాబాద్ ఎస్ఐ విద్య చరణ్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకర్లు సమావేశం లో
తాండూర్ గ్రామిణ సిఐ జలంధర్ రెడ్డి.బోయిని హత్యకు సంబంధించిన వివరాలను వేల్లడించారు.పోలీసులు
అందించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా
నేరాన్ని అందరి సమక్షంలో ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అధికారి అయిన సిఐ గారు
పంచుల సమక్షంలో అతని యొక్క నేరం అంగీకర వాంగ్మలాన్ని నమోదు చేసి,మెడికల్ పరిక్షల
అనంతరం రిమాండ్ నిమితరం వికారాబాద్ జ్యుడిషియల్ ఫస్ట్
క్లాస్ మేజిస్ట్రాట్ తాండూర్ జేఆఫ్సిఎం గారి ఎదుట హాజరుపర్చారాని తెలిపారు.నాగప్ప
పై గతంలో పలు సెక్షన్ లో కేసులు ఉన్నాయి.వాటితో పటు ఈ యొక్క కేసు నమోదు చేసినట్లు
సిఐ జలంధర్ రెడ్డి తెలిపారు.