లాస్య నందిత కుటుంబానికి కేటీర్ పరామర్శ
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : సికింద్రాబాద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి భారాస నేత కేటీఆర్ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ నెల 23న పటాన్చెరు పరిధిలోని ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే.





