తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా కే.శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి: హైదరాబాద్ తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్గా కె.శ్రీనివాస్రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.





