తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల బరువు గణనీయంగా తగ్గనుంది
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్య పుస్తకాల తయారీలో 90 GSM (గ్రామ్ పర్ స్క్వేర్ మీటర్) పేపర్కు బదులు 70 GSM పేపర్ వాడేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.





