Type Here to Get Search Results !

Sports Ad

గురుకుల ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల 13,130 మందికి సీట్ల కేటాయింపు Gurukul Entrance Results Released, Seats Allotted To 13,130 People

గురుకుల ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల 13,130 మందికి సీట్ల కేటాయింపు

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : గురుకులాల్లో 5వ తరగతి ఎంట్రన్స్ కోసం ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ తుది దశ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ ఫేజ్ లో రెండు దశలుగా రిజల్ట్స్ రిలీజ్ చేయగా, వివిధ కేటగిరీలకు చెందిన ఫైనల్ రిజల్ట్స్ ను ఎంట్రన్స్ కన్వీనర్, ఎస్సీ గురుకుల సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం విడుదల చేశారు.

 ఈ ఫేజ్ లో మొత్తం 13,130 మందికి సీట్లను కేటాయించినట్టు పత్రిక ప్రకటనలో తెలిపారు. సీట్లు వచ్చిన వాళ్లు ఈ నెల 20 లోగా స్కూళ్లలో రిపోర్ట్ చేయాలని సెక్రటరీ సూచించారు. అర్హులైన విద్యార్థులు వివరాల  కోసం www.tgswreis.telangana.gov.in  వెబ్ సైట్ ను సందర్శించాలని అలుగు వర్షిణి కోరారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies