Type Here to Get Search Results !

Sports Ad

యుద్ధం ముదురుతోంది బంగారం పడిపోతోంది హైదరాబాదులో కుప్పకూలిన గోల్డ్ రేట్లివే The war is intensifying, gold is falling, gold rates have collapsed in Hyderabad.

యుద్ధం ముదురుతోంది బంగారం పడిపోతోంది హైదరాబాదులో కుప్పకూలిన గోల్డ్ రేట్లివే

తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఈ వారం ప్రారంభం నుంచి బంగారం ధరలు తిరిగి తగ్గటం ప్రారంభించాయి. అయితే ఇప్పటికీ తులం ధర దేశంలో లక్షకు పైనే కొనసాగటం గమనార్హం. చాలా మంది రిటైల్ కొనుగోలుదారులు ఇప్పటికీ పసిడి ధరల పతనం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు భారీగా తగ్గిన రేట్లు వారికి కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. బంగారం కొనాలనుకుంటే మీ ప్రాంతంలో ధరలను ఇక్కడ గమనించాకే షాపింగ్ చేయటం ఉత్తమం.

 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు నేడు రూ.10వేల 500 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని ప్రముఖ నగరాల్లో నేడు తగ్గిన ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.9వేల 200, ముంబైలో రూ.9వేల 200, దిల్లీలో రూ.9వేల 215, కలకత్తాలో రూ.9వేల 200, బెంగళూరులో రూ.9వేల 200, కేరళలో రూ.9వేల 200, వడోదరలో రూ.9వేల 205, అహ్మదాబాదులో రూ.9వేల 205, జైపూరులో రూ.9వేల 215, లక్నోలో రూ.9వేల 215, మంగళూరులో రూ.9వేల 200, నాశిక్ లో రూ.9వేల 203, మైసూరులో రూ.9వేల 200, అయోధ్యలో రూ.9వేల 215, బళ్లారిలో రూ.9వేల 200, నోయిడాలో రూ.9వేల 215, గురుగ్రాములో రూ.9వేల 215గా ఉన్నాయి. 

 ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు ఏకంగా రూ.11వేల 400 భారీ తగ్గింపును నమోదు చేసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో నేడు తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను గమనిస్తే.. గ్రాముకు చెన్నైలో రూ.10వేల 037, ముంబైలో రూ.10వేల 037, దిల్లీలో రూ.10వేల 052, కలకత్తాలో రూ.10వేల 037, బెంగళూరులో రూ.10వేల 037, కేరళలో రూ.10వేల 037, వడోదరలో రూ.10వేల 042, అహ్మదాబాదులో రూ.10వేల 042, జైపూరులో రూ.10వేల 052, లక్నోలో రూ.10వేల 052, మంగళూరులో రూ.10వేల 037, నాశిక్ లో రూ.10వేల 040, మైసూరులో రూ.10వేల 037, అయోధ్యలో రూ.10వేల 052, బళ్లారిలో రూ.10వేల 037, నోయిడాలో రూ.10వేల 052, గురుగ్రాములో రూ.10వేల 052 వద్ద కొనసాగుతున్నాయి. 

 ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, కాకినాడల్లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర తులం రూ.92వేల వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రిటైల్ విక్రయ ధర తులానికి రూ.లక్ష 370 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధర కేజీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.లక్ష 12వేల వద్ద ఉంది.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies