ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం
జగిత్యాల : ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వలన ఆపరేషన్ చేసి మహిళ కడపు లో క్లాత్ ను వదిలేసిన డాక్టర్లు గత 16 నెలల క్రితం జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నవ్య శ్రీ అనే మహిళ డెలివరీ అయింది డెలివరీ సమయంలో సర్జరీ వైద్యులు చేశారు.ఆమె కడుపులో బట్టను మర్చిపోయారు.కాగా సంవత్సరం తర్వాత నవ్యశ్రీకి తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ చేయించుకోగా స్కానింగ్ లో కడుపులో బట్ట ఉన్నట్లు గుర్తించారు వెంటనే ఆసుపత్రిలో సర్జరీ చేసి బట్టని తొలగించారు.