Type Here to Get Search Results !

Sports Ad

ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నవాళ్లకు ఓ ప్రకటన ఎంఆర్ఓ MRO is an announcement for those who have built a house on government land

 

ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నవాళ్లకు ఓ ప్రకటన ఎంఆర్ఓ 

బషీరాబాద్ Basheerabad News : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం తహశీల్దార్ వెంకట్ స్వామి గారు ప్రజలకు ప్రభుత్వ స్థలాల్లో  2 జూన్ ,2020 నాటికన్నా ముందుగా ఎవరైనా ఇల్లు నిర్మించుకొని ఉన్నట్లయితే వారు 58 మరియు 59 జీవోల ప్రకారంగా వారి స్థలాన్ని రెగ్యులరైజేషన్ చేయడానికి మీ సేవలో దరఖాస్తు చేసుకోగలరు.ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.చివరి తేదీ ఏప్రిల్ 30, 2023 125 గజాలు కన్నా తక్కువగా ఉన్న ఇంటి నిర్మాణానికి కోసమే జీవో నెంబర్ 58 ప్రకారము మరియు 125 గజాల కన్నా ఎక్కువగా ఇంటి నిర్మాణం ఉంటే దాని కోసం జీవో నెంబర్ 59 ప్రకారం మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.

మరిన్ని వార్తల కోసం క్రింద క్లిక్ చేయండి.... 

* మే 10న ఇంటర్‌, మే 15న టెన్త్‌ ఫలితాలు ? ఇక్కడ క్లిక్ చేయండి 
* తీన్మార్ మల్లన్నకు బెయిల్ మంజూరు ఇక్కడ క్లిక్ చేయండి 
* కుటుంబాలను ఒకటి చేస్తున్నా సినిమా "బలగం" ఇక్కడ క్లిక్ చేయండి 
* మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇక్కడ క్లిక్ చేయండి

* తాండూర్ ప్రజలకు బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇక్కడ క్లిక్ చేయండి


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies