Type Here to Get Search Results !

పురుగుల మందు తాగి వక్తి మృతి A person died after drinking pesticides


 పురుగుల మందు తాగి వక్తి మృతి

బషీరాబాద్ basheerabad News భారత్ ప్రతినిధి : పురుగుల మందు తాగి వక్తి మృతి చెందాడు ఈ ఘటన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలములో పార్వత్ పల్లి గ్రామములో సోమవారం చోటుచేసుకుంది. పార్వత్ పల్లి గ్రామానికి చెందిన బొయ్య బంకుల కాశప్ప (37) ఆదివారం రోజున తన పొలంలో పంటకి పురుగుల మందు కొట్టి సాయంత్రం ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన కాశప్ప పిల్లలతో గొడవకు దిగాడు. అంతలో భార్య సత్యమ్మ పిల్లలతో గొడవలు ఎందుకని భర్తను మందలించగా పిల్లలని కొట్టనివ్వకుండా అడ్డుకుంటావా అని ఆవేశంతో నేను పురుగుల మందు తాగి చస్తానని ఇద్దరి మధ్యలో గొడవలు కాగా కాశప్ప పురుగుల మందు తాగేసరికి అంతలోనే భార్య ఇంటిపక్కల వారికీ చెప్పడంతో వారూ వచ్చి తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ విషయంపై మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు బషీరాబాద్ ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం... 
* ఘనంగా బిఆర్ఎస్ కార్మిక విభాగం వేడుకలు ఇక్కడ క్లిక్ చేయండి
* ఎమ్మెల్యే పైలెట్ కు శుభాకాంక్షలు వెల్లువ ఇక్కడ క్లిక్ చేయండి
* పురుగుల మందు తాగి వక్తి మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తాం సీఎం కేసిఆర్ ఇక్కడ క్లిక్ చేయండి
* బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గౌరవ విట్టల్ రెడ్డి గారికి  శుభాకాంక్షలు వెల్లువ ఇక్కడ క్లిక్ చేయండి
* విజయం మనదే ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారికి మద్దతు తెలిపిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇక్కడ క్లిక్ చేయండ
* పైలట్ అంటే మజాకా సంబురాలు జరుపుకుంటున్నా బీఆర్ఎస్ నేతలు,అభిమానులు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies