Type Here to Get Search Results !

Sports Ad

ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ Modi to Hyderabad on April 8


 ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ

హైదరాబాద్ Hyderabad : ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ కు రానున్నారు.  బేగంపేట్  విమానాశ్రయం  నుంచి నేరుగా ఆయన  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్నారు.  ముందుగా  తెలుగు రాష్ట్రాల మధ్య సికింద్రాబాద్- తిరుపతి వరకు నడిచే రెండో వందేభారత్ రైలును అదే రోజున మోడీ  ప్రారంభించనున్నారు. ఇది దేశంలో ప్రవేశపెట్టనున్న 13 వ రైలు కావడం విశేషం.  ఈ రైలు వలన సికింద్రాబాద్ – తిరుపతిల మధ్య ప్రయాణ సమయం 12 గంటల నుంచి 8.30 గంటల వరకు తగ్గనుంది. 

ఆనంతరం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకి మోడీ శంకుస్థాపన చేయనున్నారు.   రాబోయే 40 సంవత్సరాల వరకు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను అందించటానికి వీలుగా రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ లక్ష్మణ్‌ పరిశీలించారు.

మరిన్ని వార్తల కోసం....  

- కుల వివక్షత చూపుతున్న పొడేం వీరయ్య ఇక్కడ క్లిక్ చేయండి 

- ఏప్రిల్ 8న హైదరాబాద్కు మోడీ ఇక్కడ క్లిక్ చేయండి 

- మైల్వార్  గ్రామంలో అంబేద్కర్ విగ్రహం పెట్టనీయకుండా అడ్డుపడుతున్న సర్పంచ్ భర్త ఖలీద్ ఇక్కడ క్లిక్ చేయండి 

- ఇస్రో జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి 
- తెలంగాణ విద్యుత్‌శాఖలో 100 ఉద్యోగాలు ఇక్కడ క్లిక్ చేయండి 
- హిందూ ధర్మాన్ని గౌరవించే వారికే ఆధార్‌ కార్డులు ఇవ్వాలి ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies