Type Here to Get Search Results !

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ Three more arrested in TSPSC paper leak case


 టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో అరెస్ట్‌ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  సిట్ మరో ముగ్గురిని అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాని నిందితుడిగా ఉన్న ప్రవీణ్‌కు సహకరించిన ఆరోపణల నేపథ్యంలో ఈ ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తాజా మూడు అరెస్ట్‌లతో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 99కి చేరింది. ఈ కేసు దర్యాప్తులో స్పీడ్ పెంచిన సిట్.నిందితుల ఇచ్చిన సమాచారం ఆధారంగా అరెస్ట్‌లు చేస్తున్నారు. ఈ కేసులో అరెస్ట్‌ల త్వరలోనే 100 దాటనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ పేపర్ లీక్ కేసులో ఏ2గా ఉన్న టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన నాంపల్లి కోర్టు రాజశేఖర్ రెడ్డికి బెయిల్ తిరస్కరించింది.

మరిన్ని వార్తల కోసం... 
* కొత్త రేషన్ కార్డులు మంజూరు ఇక్కడ క్లిక్ చేయండి 
* ఇంటర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు మరోసారి గడువు పొడిగింపు ఇక్కడ క్లిక్ చేయండి 
* టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies