జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం
తాండూర్ Tandur News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని 34వ వార్డ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతూ మహిళలతో కలసి వార్డులలో పర్యటిస్తూ కెసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఎన్నికల ప్రచారంలో వివరిస్తూ ప్రజల మధ్యకు వెళ్తున్న మున్సిపల్ వైస్-చైర్ పర్సన్ శ్రీమతి.పట్లోళ్ల దీప నర్సింలు గారు.
మరిన్ని వార్తల కోసం...
* జోరుగా కొనసాగుతున్న బిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక్కడ క్లిక్ చేయండి
* పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* ఖమ్మం జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య? ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ పాసైతే చాలు..సర్కార్ కొలువు మీదే..జీతం నెలకు రూ. 80వేలు..వివరాలివే..!! ఇక్కడ క్లిక్ చేయండి
* గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గటానికి.. బ్లాక్ టీ పర్ఫెక్ట్.. ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి తెలంగాణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ షురూ! ఇక్కడ క్లిక్ చేయండి
* కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎక్మయి గ్రామస్థులు ఇక్కడ క్లిక్ చేయండి