Type Here to Get Search Results !

మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల Mains second session results released

 మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల

హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : JEE మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు ఇవాళ విడుదల య్యాయి.రెండు సెషన్లకు కలిపి ఎన్టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ ఎన్టీఏ ఎంపికి చేసింది.కేటగిరీల వారీగా ఎన్టీఏ కటాఫ్ ప్రకటించింది. JEE అడ్వాన్స్‌డ్ ఈనెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.మే 26న JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష జరగనుంది.

మరిన్ని వార్తల కోసం... 
* కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న ఇక్కడ క్లిక్ చేయండి 
* ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు.. ఇక్కడ క్లిక్ చేయండి
* మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేటితో నామినేషన్ గడువు ముగింపు ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ప్రకటన ఇక్కడ క్లిక్ చేయండి
* తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies