మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల Mains second session results released
Bharath NewsApril 25, 2024
0
మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ Hyderabad Newsభారత్ ప్రతినిధి : JEE మెయిన్స్ రెండో సెషన్ ఫలితాలు ఇవాళ విడుదల య్యాయి.రెండు సెషన్లకు కలిపి ఎన్టీఏ ర్యాంకులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్డ్ ఎన్టీఏ ఎంపికి చేసింది.కేటగిరీల వారీగా ఎన్టీఏ కటాఫ్ ప్రకటించింది. JEE అడ్వాన్స్డ్ ఈనెల 27 నుంచి మే 7 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది.మే 26న JEE అడ్వాన్స్డ్ పరీక్ష జరగనుంది.