Type Here to Get Search Results !

ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ All facilities should be provided to voters : Tehsildar Y Venkatesh

 ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ 

బషీరాబాద్ Basheerabad News భారత్ ప్రతినిధి : వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో గురువారం రోజున బూత్ వైస్ అన్ని ఏర్పాట్లు చేయాలని బిఎల్, ఆశా వర్కర్లు, వివిధ పార్టీ నాయకులతో తహశీల్దార్ వై.వెంకటేష్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం లో తహశీల్దార్ వై వెంకటేష్ మాట్లాడుతూ మండల పరిధిలో 47 బూతులు ఉన్నాయని, మండలంలో మొత్తం 39, 720 ఓటర్లు ఉన్నారని ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పులు అందేలా చూడాలని, ఓటర్లకు త్రాగునీరు సౌకర్యం, ఎమర్జెన్సీ కిట్టు, అందుబాటులో ఉండే విధంముగా బిఎల్జీ, ఆశా వర్కర్లను ఆదేశించారు. అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ టి. వెంకటయ్య, ఆర్.ఐ రాకేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కలాల్ నర్సిములు గౌడ్, ఎంపీటీసీల కోరం అధ్యక్షులు వడ్డే శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మన్ రావు, పవన్ ఠాగూర్, నరేష్ చౌహన్, బీఆర్‌ఎస్‌ నాయకులు భాను,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తల కోసం... 
 * కాంగ్రెస్ పార్టీలోకి ఎడవల్లి కృష్ణ ఇక్కడ క్లిక్ చేయండి 
 * నేడు మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ ఇక్కడ క్లిక్ చేయండి
 * నిరుద్యోగులకు అలర్ట్.. యూపీఎస్సీ ఎగ్జామ్స్ క్యాలెండర్-2025 విడుదల.. ఇక్కడ క్లిక్ చేయండి
 * భారతీయుడి గుండెతో పాక్‌ యువతికి కొత్త జీవితం ఇక్కడ క్లిక్ చేయండి
 * వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * 13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్ ఇక్కడ క్లిక్ చేయండి
 * తెలంగాణ టెట్‌ పరీక్షకు ఎన్నికల గండం షెడ్యూల్‌ మార్పుకు ఛాన్స్‌ఉందా? ఇక్కడ క్లిక్ చేయండి
 * ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి : తహశీల్దార్ వై వెంకటేష్ ఇక్కడ క్లిక్ చేయండి

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Hollywood Movies