రేపే JEE తుది ఫలితాలు విడుదల
హైదరాబాద్ Hyderabad News భారత్ ప్రతినిధి : JEE మెయిన్-2 ఫలితాలు రేపు 25న విడుదల చేయ నున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.ఇప్పటికే జేఈఈ మెయి న్-2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్-2 పరీక్ష నిర్వహించారు. దేశవ్యా ప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.జేఈఈ మెయిన్1, 2లో సాధించిన మెరుగైన స్కోరు ను పరిగణనలోకి తీసుకొని మెరిట్ లిస్ట్ను ఎన్టీఏ విడు దల చేయనుంది.
మరిన్ని వార్తల కోసం...
* గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి ఇక్కడ క్లిక్ చేయండి
* నేటి నుండి కొనసాగనున్న మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఇక్కడ క్లిక్ చేయండి
* ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫెయిల్ అయినందుకు విద్యార్థిని ఆత్మహత్య ఇక్కడ క్లిక్ చేయండి
* పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక నిర్ణయం ఇక్కడ క్లిక్ చేయండి
* రేపే JEE తుది ఫలితాలు విడుదల ఇక్కడ క్లిక్ చేయండి
* నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..ఇక్కడ క్లిక్ చేయండి