నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
తెలంగాణ Telangana News భారత్ ప్రతినిధి : ఇంటర్ ఫలితా లు నేడు ఉదయం 11 గంట లకు విడుదల కానున్నాయి.ఇంటర్ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేయ నున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శృతి ఓజా తెలిపారు.ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితా లు ఒకేసారి విడుదల కాను న్నట్లు వెల్లడించారు.పలితాల కోసం https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్సైట్లోనూ చెక్ చేసుకోవచ్చని తెలిపారు.రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిం దే.ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80, 978 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఇందులో.. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నారు.వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు, ద్వితీయ సంవ త్సరంలో 46,542 మంది విద్యార్థులు ఉన్నారు.